News December 24, 2025
మాజీ సీఎం జగన్ను కలిసిన జిల్లా ముఖ్య నాయకులు

మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. పులివెందులలోని ఆయన నివాసంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ నాయకులకు సూచించారు.
Similar News
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.


