News December 25, 2025

శ్రీకాకుళం గడ్డపై వాజ్‌పేయి ఎన్నికల ప్రచారం.. జ్ఞాపకాల నెమరువేత

image

1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అటల్ బిహారీ వాజ్‌పేయి శ్రీకాకుళంలో పర్యటించిన అరుదైన జ్ఞాపకాలను జిల్లా బీజేపీ గుర్తు చేసుకుంది. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గ అభ్యర్థి సంపతిరావు రాఘవరావు తరఫున ఆయన ప్రచారం చేశారు. కుష్బూ థాక్రేతో కలిసి జడ్పీ గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఆయన ప్రసంగం ఆనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఎన్నికల్లో రాఘవరావు 14శాతం ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు.

Similar News

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.