News December 29, 2025
విశాఖ పోర్ట్ తొలి మహిళా డిప్యూటీ చైర్పర్సన్గా రోష్ని అపరాంజి

మహిళా IAS అధికారి రోష్ని అపరాంజి కోరాటిమ పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం–మేఘాలయ క్యాడర్కు చెందిన ఆమె విశాఖ వాసి కావడం విశేషం. ఆమె AU నుంచి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్లో గోల్డ్ మెడలిస్ట్గా నిలిచారు. అస్సాంలో కలెక్టర్గా, కేంద్ర డిప్యూటేషన్లో VSEZలో సేవలందించిన ఆమెకు 2018లో PM అవార్డు లభించింది.
Similar News
News December 30, 2025
92 అంగన్వాడీ పోస్టులు.. అప్లై చేశారా?

AP: అనంతపురం జిల్లా <
News December 30, 2025
అంటే.. ఏంటి?: Pseudonym

కొందరు రచయితలు తమ సొంత పేరుకు బదులు పెన్ నేమ్ (కలం పేరు)తో రచనలు చేస్తారు. అలాంటి పేర్లను రచయితల pseudonym (స్యూడనమ్) అంటారు. ఇది గ్రీకు పదాల (pseudes – అబద్ధం, onuma: పేరు) నుంచి పుట్టింది. గ్రీకులో pseudonymos ఫ్రెంచ్లోకి pseudonymeగా మారి ఇంగ్లిష్లో Pseudonymగా స్థిరపడింది.
ex: I wrote under the pseudonym of Evelyn Hervey
డైలీ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం. <<-se>>#AnteEnti<<>>
News December 30, 2025
కవలలకు జన్మనిస్తే తల్లికి గుండె జబ్బుల ముప్పు

కవలలకు జన్మనిచ్చే స్త్రీలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. ప్రెగ్నెన్సీలో బీపీ సమస్యలు ఉంటే కవలలు పుట్టిన తర్వాత గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. ఒక సంవత్సరం లోపు గుండె జబ్బుల కారణంగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి మహిళలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


