News December 30, 2025
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో అత్యల్పంగా 9.9℃ల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతానికి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోటలో 10.4℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్లో 10.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News January 1, 2026
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✒ MBNR: ట్రాలీ బోల్తా.. 15 మేకలు మృతి
✒ NGKL:ఉత్తమ్కుమార్ రెడ్డిపై నాగం ఫైర్
✒ ట్రాఫిక్ నియమాలు పాటించండి: అదనపు కలెక్టర్
✒ సౌత్ జోన్..PU షటిల్, బ్యాట్మెంటన్ జట్టు రెడీ
✒ MBNR: 31st ఎఫెక్ట్.. 86 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు
✒ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు ప్రారంభం
✒ MBNR: సన్నద్దత పోస్టర్ ఆవిష్కరించిన వీసీ
✒ మహబూబ్నగర్ ఎస్పీకి ప్రమోషన్
News January 1, 2026
మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

@ జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
@ మిడ్జిల్ మండలం లింబ్యాతాండ గేటు వద్ద వ్యక్తి మృతి
@ దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమీక్ష
@ బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో కారుతో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తిపై కేసు నమోదు
@ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
News January 1, 2026
KCRను కసబ్తో పోలుస్తావా? రేవంత్పై హరీశ్రావు ఫైర్

TG: కేసీఆర్, హరీశ్ రావుకు ఉరేసినా తప్పులేదని సీఎం రేవంత్ <<18735382>>వ్యాఖ్యానించడంపై<<>> హరీశ్ రావు ఫైరయ్యారు. ‘తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. సభకు వస్తే KCRను అవమానించబోమని చెబుతూనే కసబ్తో పోల్చుతావా?’ అని మండిపడ్డారు. రేవంత్కు బచావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ ట్రిబ్యునల్కు తేడా తెలియదన్న విషయం ఈరోజు వెల్లడైందని పేర్కొన్నారు.


