News April 25, 2024
ప్రకాశం: ఆఖరి క్షణంలో అభ్యర్థులు మార్పు

ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటు చేసుకుంది. ఒంగోలుకు తొలుత బీఆర్ గౌస్ పేరు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. మూడో జాబితాలో కొత్తపట్నం మండలానికి చెందిన దాసరి నాగలక్ష్మి ఖరారయింది. కొండపి సీటు తొలుత శ్రీపతి సతీశ్కు ఇచ్చారు. ఇప్పుడు పసుమర్తి సుధాకర్కు కేటాయించారు. అటు కనిగిరి సీటు కదిరి భవానికి కేటాయించగా ఇప్పుడు సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
Similar News
News March 27, 2026
మార్కాపురం: 14 మంది మృతి.. అసలేం జరిగిందంటే?

మార్కాపురం(M) రాయవరం వద్ద ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. జగిత్యాల నుంచి బయల్దేరిన బస్సు దర్శి మీదుగా పొదిలి వెళ్లాల్సి ఉండగా మార్కాపురం వైపు వచ్చింది. టర్నింగ్లో బస్ డ్రైవర్ ఫుల్ రైట్కు వెళ్లాడు. ఎదురుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ గమనించి అతనూ రైట్ తీసుకున్నాడు. ఈక్రమంలో టిప్పర్ ఆయిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. పెట్రోల్ బస్సుపై పడటంతో మంటలు చెలరేగి 14మంది చనిపోయారు.
News March 27, 2026
మార్కాపురం: చికిత్స పొందుతున్న వారి వివరాలివే.. 2/2

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1-16 వివరాలకు <<19486529>>ఇక్కడ క్లిక్<<>>. 17.కిరణ్ (దాసరిపల్లి, వడ్డగిరి), 18.రత్తమ్మ (గుడ్లూరు), 19.చందు, 20.చందన, 21.సురేంద్ర, 22.మనోజ్ కుమార్, 23.మేఘన (వింజమూరు), 24.ప్రకాష్ (ఉదయగిరి), 25.అయ్యన్న (ఎర్రగుంట్ల, కొండాపురం), 26.మనోకర్ రావు జమ్మలమడక, మాచర్ల), 27.ఆమోస (నల్లగుండ్ల) 28.మనీయమ్మ (వల్లిగాటిపల్లి) అని వెల్లడించారు.
News March 27, 2026
మార్కాపురం: చికిత్స పొందుతున్న వారి వివరాలివే.. 2/2

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1-16 వివరాలకు <<19486529>>ఇక్కడ క్లిక్<<>>. 17.కిరణ్ (దాసరిపల్లి, వడ్డగిరి), 18.రత్తమ్మ (గుడ్లూరు), 19.చందు, 20.చందన, 21.సురేంద్ర, 22.మనోజ్ కుమార్, 23.మేఘన (వింజమూరు), 24.ప్రకాష్ (ఉదయగిరి), 25.అయ్యన్న (ఎర్రగుంట్ల, కొండాపురం), 26.మనోకర్ రావు జమ్మలమడక, మాచర్ల), 27.ఆమోస (నల్లగుండ్ల) 28.మనీయమ్మ (వల్లిగాటిపల్లి) అని వెల్లడించారు.


