News April 25, 2024
HYD: 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,32,858 మంది, ద్వితీయ సంవత్సరం 2,10,629 మంది పరీక్షలు రాశారు. మొత్తం 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్ను WAY2NEWS యాప్లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News
Similar News
News December 30, 2025
HYD: టోల్ప్లాజాలు ఉండవిక.. RRRకు శాటిలైట్

హైవే మీద టోల్ కట్టడానికి కారు ఆపే రోజులకు ఇక చరమగీతం పాడబోతున్నారు. RRR వెంబడి ఎక్కడా మీకు టోల్ గేట్లు కనిపించవు. ఇది FREE అనుకుంటే పొరపాటే. కేంద్రం ఇక్కడ Global Navigation Satellite System శాటిలైట్ ట్రాకింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రోడ్డు ఎక్కిన సెకను నుంచే ఆకాశంలో ఉన్న శాటిలైట్ మీ కారుని ఫాలో అవుతుంది. ప్రయాణించిన ప్రతి మీటరుకు లెక్క కట్టి, నేరుగా అకౌంట్ నుంచి పైసలు లాగేస్తుంది.
News December 30, 2025
HYD: ASBL ఫ్యామిలీ డే 2025

ASBL ఫ్యామిలీ డే 2025.. ASBL ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులందరినీ ఒకచోటకు చేర్చింది. ఇది నమ్మకం, ఉమ్మడి విలువలు, సామూహిక అభివృద్ధికై జరుపుకున్న వేడుక. వ్యవస్థాపకులు, CEO అజితేష్ కొరుపోలు గతం, భవిష్యత్తు గురించి మనస్ఫూర్తిగా, ఆత్మీయంగా వారి భావాలను పంచుకున్నారు. ఈ వేడుక ఒక నమ్మకాన్ని బలపరిచిందన్నారు. ASBL కేవలం ప్రాజెక్టులపై మాత్రమే కాదు, నమ్మకంపై నిర్మించబడిందని అజితేష్ కొరుపోలు అన్నారు.
News December 30, 2025
డేంజర్లో హైదరాబాద్

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ మంగళవారం తెల్లవారుజామున 285కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్లో ఈసమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT


