News April 25, 2024
నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పక్రియలో భాగంగా బుధవారం 12 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు పి.వెంకట్రామ్ రెడ్డి, ఎ.లక్ష్మణ్, ఊరెళ్ళి ఎల్లయ్య, కమ్మరి లక్ష్మీనారాయణ, చిక్కులపల్లి నవీన్, ఉట్ల రమేష్ , నీలం మధు, జి.ప్రదీప్ కుమార్, ఎటి ఆంజనేయులు, ధర్మారం నరహరి, అనిల్ మొగిలి, దాసరి భాను చందర్లు నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.
Similar News
News March 29, 2026
మెదక్: జిల్లా వ్యాప్తంగా 2583 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2583 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News March 29, 2026
మెదక్: జిల్లా వ్యాప్తంగా 2583 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2583 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News March 29, 2026
మెదక్: జిల్లా వ్యాప్తంగా 2583 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2583 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


