News January 8, 2026
ప్రీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుతో ఏపీ ఫైట్

అండర్-14 బాలికల జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఫ్రీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు గెలిస్తే సెమీ ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జట్టు సభ్యులు కచ్చితంగా విజయం సాధించి సెమీ ఫైనల్కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
Similar News
News February 5, 2026
ప్రొద్దుటూరు అటవీ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ ఆదేశం.!

ప్రొద్దుటూరులోని పెన్నా నది, రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కడపలో కలెక్టర్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న 1044 ఎకరాల ఫారెస్ట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు.
News February 5, 2026
ప్రొద్దుటూరు అటవీ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ ఆదేశం.!

ప్రొద్దుటూరులోని పెన్నా నది, రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కడపలో కలెక్టర్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న 1044 ఎకరాల ఫారెస్ట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు.
News February 5, 2026
ప్రొద్దుటూరు అటవీ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ ఆదేశం.!

ప్రొద్దుటూరులోని పెన్నా నది, రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కడపలో కలెక్టర్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న 1044 ఎకరాల ఫారెస్ట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు.


