News January 21, 2026

నెల్లూరులో ఎర్రబంగారం పట్టుబడేది కొంచెమేనా..?

image

నెల్లూరు జిల్లాలో అపారమైన ఎర్ర చందనం ఉంది. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర బంగారాన్ని జిల్లా దాటిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. 2022 నుంచి 2025 వరకు 29,851 కేజీల దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.78 కోట్లగా ఉంది. తాజాగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏది ఏమైనప్పటికీ పట్టుబడిన ఎర్రచందనం కంటే ఐదారు రెట్లు దేశం దాటిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Similar News

News February 19, 2026

నెల్లూరు జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు

image

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు(AWS) రైతులు, ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, ఆర్ద్రత, వాయు పీడనం వంటి వివరాలు రియల్ టైమ్‌లో నమోదవుతాయని చెప్పారు.

News February 19, 2026

నెల్లూరు జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు

image

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు(AWS) రైతులు, ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, ఆర్ద్రత, వాయు పీడనం వంటి వివరాలు రియల్ టైమ్‌లో నమోదవుతాయని చెప్పారు.

News February 19, 2026

నెల్లూరు జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు

image

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు(AWS) రైతులు, ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, ఆర్ద్రత, వాయు పీడనం వంటి వివరాలు రియల్ టైమ్‌లో నమోదవుతాయని చెప్పారు.