News January 23, 2026

ప్రకాశం: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19నుంచి అమల్లోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.

Similar News

News March 20, 2026

ప్రకాశం: పోలీస్ డాగ్ మృతి

image

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

News March 20, 2026

ప్రకాశం: పోలీస్ డాగ్ మృతి

image

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

News March 20, 2026

ప్రకాశం: పోలీస్ డాగ్ మృతి

image

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.