News January 26, 2026
మాధవధార: జలధార వద్ద భక్తులు ఫుల్.. సౌకర్యాలు నిల్!

మాధవధారలో జలధార వద్ద సింహాచలం దేవస్థానం ఉప దేవాలయలు, మాధవస్వామి ఆలయం ఉన్నాయి. మాఘ మాసంలో అధిక సంఖ్యలో జలధార స్నానం చేసేందుకు భక్తులు వస్తుంటారు. గతంలో లక్షల రూపాయల ఖర్చుపెట్టి స్నానాలు చేసేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పైప్ లైన్ పనిచేయడం లేదు. మహిళల దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్స్ కూడా లేవు. దీనిపై అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.
Similar News
News February 10, 2026
ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.
News February 10, 2026
ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.
News February 10, 2026
ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.


