News April 28, 2024
కనీసం 15 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి: కేసీఆర్

TS: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తాను రైతు బంధు తీసుకొచ్చానని చెప్పారు. కనీసం 15 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు మెజారిటీ ఇస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేయిస్తామన్నారు.
Similar News
News November 6, 2025
చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.
News November 6, 2025
దేశంలో అత్యంత పురాతనమైన శివలింగం!

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం గురించి తెలుసుకుందాం. తిరుపతి(D) గుడిమల్లం పరశురామేశ్వరాలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ ఆలయం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదని, ఆలయంలోని శివలింగం సుమారు 2,300 ఏళ్లనాటిదని అంచనా వేశారు. ఇక్కడి లింగం సాధారణ రూపంలో కాకుండా, మానవ రూపంలో (వేటగాడి రూపం) రాక్షసుడి భుజాలపై నిలబడినట్లు ఉంటుంది.
News November 6, 2025
ఎస్బీఐ PO ఫలితాలు విడుదల

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <


