News January 30, 2026
NLG:’ భరోసా ‘ ఇప్పట్లో లేనట్లేనా?

జిల్లాలో యాసంగి పంటల సాగు ప్రారంభమై 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ రైతు భరోసా అందలేదు. శాటిలైట్ సర్వే పేరిట సర్కారు జాప్యం చేస్తోంది. జిల్లాలో రైతు భరోసా కోసం సుమారు 2 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇప్పట్లో పెట్టుబడి సాయం అందే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 6, 2026
నల్గొండ జిల్లాకు పైలట్ ప్రాజెక్ట్: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News February 6, 2026
నల్గొండ జిల్లాకు పైలట్ ప్రాజెక్ట్: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News February 6, 2026
నల్గొండ జిల్లాకు పైలట్ ప్రాజెక్ట్: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


