News January 31, 2026
వరి కోత తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోండి

వరి కోత సమయంలో గింజలో 22-27 శాతం తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై 3 నుంచి 4 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. దీని వల్ల గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. నూర్పిడి చేశాక ఒకసారి తూర్పార పడితే పంట అవశేషాలు, తాలుగింజలు పోతాయి. మార్కెట్లో కనీస మద్దతు ధర రావాలంటే దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా చూసుకోవాలి.
Similar News
News February 22, 2026
TODAY HEADLINES

* గ్లోబల్ టారిఫ్స్ను 15 శాతానికి పెంచిన ట్రంప్
* చొరబాటుదారులనూ ఏరివేస్తాం: అమిత్ షా
* పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు: CBN
* AP: లిక్కర్ కేసు.. వాసుదేవరెడ్డికి 27 వరకు రిమాండ్
* APలో మనిషికి ‘బర్డ్ఫ్లూ’ సోకలేదు: అధికారులు
* కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం: రేవంత్
* TG: పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం
* TG: FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద
News February 22, 2026
TODAY HEADLINES

* గ్లోబల్ టారిఫ్స్ను 15 శాతానికి పెంచిన ట్రంప్
* చొరబాటుదారులనూ ఏరివేస్తాం: అమిత్ షా
* పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు: CBN
* AP: లిక్కర్ కేసు.. వాసుదేవరెడ్డికి 27 వరకు రిమాండ్
* APలో మనిషికి ‘బర్డ్ఫ్లూ’ సోకలేదు: అధికారులు
* కలిసి పని చేస్తేనే అనుకున్నది సాధిస్తాం: రేవంత్
* TG: పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం
* TG: FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద
News February 22, 2026
రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం!

AP: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు కలవరపెడుతున్నాయి. <<19182426>>మదనపల్లె<<>>, విశాఖ ఘటనలు మరువకముందే మరో అమానుష ఘటన కలకలం రేపుతోంది. తూ.గో.(D) దేవరపల్లి(M)లో నాలుగేళ్ల చిన్నారిపై 70ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


