News February 4, 2026

పార్లమెంటులో ప్రశ్నించిన MP అవినాశ్

image

పౌల్ట్రీ రైతుల ప్రయోజనాలపై పార్లమెంటులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధుల కారణంగా నాటు కోళ్ల సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయన్నారు. గత నెల సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం, రాయలసీమతో పాటు పలు ప్రాంతాల్లో మటన్ తో పోటీపడుతూ నాటుకోడి ధరలు దాదాపు రూ.1500/- చేరిందన్నారు. పౌల్ట్రీ బీమా వంటి సౌకర్యాలు అందించాలన్నారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.