News February 6, 2026
చిత్తూరు జిల్లా టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్.!

టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తత్కాల్ ద్వారా శుక్రవారం నుంచి ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అవకాశం కల్పించినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. వెయ్యి రూపాయల అపరాధ రుసుమును ఆన్లైన్లో ఈనెల 12లోపు చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు డీఈఓ కార్యాలయంలోని పరీక్షా విభాగాన్ని సంప్రదించాలని ఆయన కోరారు.
Similar News
News February 9, 2026
పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉ.9.30 గంటలు నుంచి మ. 2 గంటలు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. Meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, డయల్ 1100 నంబర్కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు పేర్కొన్నారు.
News February 9, 2026
పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉ.9.30 గంటలు నుంచి మ. 2 గంటలు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. Meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, డయల్ 1100 నంబర్కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు పేర్కొన్నారు.
News February 9, 2026
పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉ.9.30 గంటలు నుంచి మ. 2 గంటలు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. Meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, డయల్ 1100 నంబర్కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు పేర్కొన్నారు.


