News February 6, 2026
ఎచ్చెర్ల: ఉపాధి కోర్సులకు డిమాండ్..ప్రారంభానికి చర్యలెప్పుడో?

ఎచ్చెర్లలోని బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీలోని 2025లో పిలాసఫీ, జియాలజీ, జియో ఫిజిక్స్ కోర్సులను ప్రారంభించగా జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల నిర్వహణకు పీజీ సెట్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 6 నుంచి రిజిస్ట్రేషన్లు, మే 5, 8,9,10, 11 తేదీల్లో ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. అయితే ఉపాధి, డిమాండ్ కోర్సులకు జిల్లాలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 17, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤ఎల్.ఎన్ పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోట్లు వచ్చిన ఆనందం
➤మందస: పొక్సో కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
➤ప్రజాదర్బార్ నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే బగ్గు
➤టెక్కలికి ఆయుష్ ఆసుపత్రి మంజూరు: అచ్చెన్న
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్కు 39, కలెక్టర్ గ్రీవెన్స్కు 94 వినతులు
➤పలాసలో అక్రమ గ్రావెల్ తరలింపు
News February 16, 2026
ఎల్.ఎన్.పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోటి వచ్చిన ఆనందం

ఎల్.ఎన్.పేట(M) కేంద్రంలో పెద్దకోట గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మొక్కజొన్న పొత్తులను ప్రయాణికులకు అమ్ముతున్న దృశ్యం సోమవారం కనిపించింది. కాలానుగుణంగా ఉన్న పంటలను, ఇతర పదార్థాలను ఈ గ్రామం వద్ద బస్సులు ఆగినప్పుడు అమ్మి జీవనోపాధి సాగిస్తారు. బస్సు నడిస్తే పరుగుపెడుతూ..జొన్నపొత్తుల ద్వారా వచ్చే రూ.50లకు రోజంతా కష్టపడి జేబు నిండితే ఆనందంగా ఇంటి బాట పడతారు.
News February 16, 2026
ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.


