News April 30, 2024

100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15,000 పెన్షన్: చంద్రబాబు

image

AP: ఏప్రిల్ నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘దివ్యాంగులకు రూ.6,000, 100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15,000, కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్థులకు రూ.10,000 పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎవరికీ రద్దు చేయం’ అని తెలిపారు.

Similar News

News March 19, 2026

LPG గ్యాస్ ATM.. ఎక్కడంటే..?

image

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో హరియాణాలోని గురుగ్రామ్‌లో ఏర్పాటైన ‘LPG గ్యాస్ ATM’ వైరలవుతోంది. BPCL పైలట్ ప్రాజెక్టుగా ఇటీవల స్మార్ట్ వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేసింది. 24×7 ఓపెన్‌లో ఉండే ఈ ATM నుంచి వినియోగదారులు 2-3 నిమిషాల్లోనే సిలిండర్ తీసుకోవచ్చు. పైగా ఐరన్‌వి కాకుండా ఫైబర్ సిలిండర్లు ఇస్తారు. వీటి బరువు 15 KGలే కావడంతో ఈజీగా తీసుకెళ్లొచ్చు. మన దగ్గరా ఇలాంటివి వస్తే బాగుంటుంది కదూ. మీరేమంటారు?

News March 19, 2026

T20 WC: BCBకి షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

image

భద్రతా కారణాలతో T20 WC నుంచి <<18951531>>తప్పుకున్న<<>> బంగ్లా క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియాకు వెళ్లేందుకు జట్టు నిరాకరించడంపై విచారణ ప్రారంభించనుంది. ‘WCలో మనం ఎందుకు పాల్గొనలేదు. క్రీడా దౌత్యంలో మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. వీటిని అంచనా వేయడమే విచారణ ఉద్దేశం’ అని క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. ఈద్ తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News March 19, 2026

T20 WC: BCBకి షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

image

భద్రతా కారణాలతో T20 WC నుంచి <<18951531>>తప్పుకున్న<<>> బంగ్లా క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియాకు వెళ్లేందుకు జట్టు నిరాకరించడంపై విచారణ ప్రారంభించనుంది. ‘WCలో మనం ఎందుకు పాల్గొనలేదు. క్రీడా దౌత్యంలో మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. వీటిని అంచనా వేయడమే విచారణ ఉద్దేశం’ అని క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. ఈద్ తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.