News February 12, 2026
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ‘కెమ్ డ్రా’ కోర్సు ప్రారంభం

ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కెమ్ డ్రా’ సర్టిఫికెట్ కోర్సును బుధవారం ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా ప్రారంభించారు. రసాయన పదార్థాల నిర్మాణాలు, వాటి పేర్లను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ కోర్సు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కెమిస్ట్రీపై పట్టు సాధించేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.
News April 20, 2026
ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.
News April 20, 2026
ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.


