News May 1, 2024

నంద్యాల జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?

image

నంద్యాల జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,89,307మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,80,402మంది, మహిళలు 7,08,647 మంది, ఇతరులు 258 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా నంద్యాల నియోజకవర్గంలో 2,73,938 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News March 24, 2026

ఎలక్టర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్ సిరి

image

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో వీసీ నిర్వహించి సమీక్షించారు. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News March 24, 2026

ఎలక్టర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్ సిరి

image

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో వీసీ నిర్వహించి సమీక్షించారు. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News March 24, 2026

ఎలక్టర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్ సిరి

image

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో వీసీ నిర్వహించి సమీక్షించారు. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.