News February 14, 2026

SKLM: ‘పరీక్షలు నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది’

image

త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ వంటి మౌళిక సౌకర్యం కల్పిస్తామన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళంలో టీడీపీ మహానాడు: ఫైనల్ రేసులో పైడిభీమవరం?

image

‘మహానాడు’కు ఈసారి శ్రీకాకుళం జిల్లా వేదిక కావొచ్చనే సంకేతాలు ఉన్నాయి. ఆదివారం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు బృందం ఎచ్చెర్ల, శ్రీకాకుళం పరిధిలోని మూడు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. అందులో పైడిభీమవరం ప్రాంతంపైనే ప్రాథమికంగా మొగ్గు కనిపిస్తోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణం, పార్కింగ్ వసతి సౌకర్యాలు అనుకూలంగా ఉండటంతో దీనిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News April 20, 2026

శ్రీకాకుళంలో టీడీపీ మహానాడు: ఫైనల్ రేసులో పైడిభీమవరం?

image

‘మహానాడు’కు ఈసారి శ్రీకాకుళం జిల్లా వేదిక కావొచ్చనే సంకేతాలు ఉన్నాయి. ఆదివారం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు బృందం ఎచ్చెర్ల, శ్రీకాకుళం పరిధిలోని మూడు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. అందులో పైడిభీమవరం ప్రాంతంపైనే ప్రాథమికంగా మొగ్గు కనిపిస్తోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణం, పార్కింగ్ వసతి సౌకర్యాలు అనుకూలంగా ఉండటంతో దీనిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News April 20, 2026

SKLM: అత్త చితికి తలకొరివి పెట్టిన కోడలు

image

సరుబుజ్జిలిలోని షలంత్రి గ్రామంలో అత్త చితికి కోడలు తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం జరిగింది. బత్తిని ఎర్రమ్మ (75) భర్త, ఇద్దరు కుమారులుండగా వారు ఇటీవల మృతి చెందారు. దీంతో ఎర్రమ్మ కోడలు కళావతితో నివాసం ఉండేది. కొంతకాలంగా ఎర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఆదివారం ఆమె మృతి చెందగా కుమారులెవరూ లేకపోవడంతో కోడలు కళావతి అంత్యక్రియలు చేశారు.