News February 15, 2026
బంగ్లా ప్రయోజనాలకే ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

బంగ్లాదేశ్, ప్రజల ప్రయోజనాలే తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘ఈ గెలుపు బంగ్లాది. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం. హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నా’ అని చెప్పారు. తాజా ఎన్నికల్లో BNP <<19134014>>భారీ మెజారిటీ<<>>తో గెలవడం తెలిసిందే.
Similar News
News April 17, 2026
మాత్రలను చల్లటి నీటితో వేసుకుంటున్నారా?

ఏదైనా అనారోగ్యానికి మాత్రలను, పొడి రూపంలోని ఔషధాలను గ్లాసు గోరు వెచ్చని నీటితో వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి నీటితో తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ కరగడం ఆలస్యమవుతుందంటున్నారు. ‘పాలు, జ్యూస్లు, కూల్ డ్రింకులు, లిక్కర్తో మందులు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుంది. మాత్రలను పొడి చేయడం, నీళ్లలో కలపడం లాంటివి చేయొద్దు. దీనివల్ల ఒకేసారి మందు విడుదలై ప్రమాదకరంగా మారొచ్చు’ అని చెబుతున్నారు.
News April 17, 2026
IPL టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్.. ఒక్కోటి రూ.19వేలు

IPL టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ 181 టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఒక్కోటి ₹15K-19Kకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ టికెట్లు ఈ నెల 15న జరిగిన RCBvsLSG మ్యాచుకు సంబంధించినవి. KSCA మెంబర్ గణేశ్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు అతను వెల్లడించాడు. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు.
News April 17, 2026
IPL టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్.. ఒక్కోటి రూ.19వేలు

IPL టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ 181 టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఒక్కోటి ₹15K-19Kకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ టికెట్లు ఈ నెల 15న జరిగిన RCBvsLSG మ్యాచుకు సంబంధించినవి. KSCA మెంబర్ గణేశ్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు అతను వెల్లడించాడు. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు.


