News May 3, 2024
శ్రీకాకుళం: హింసకు తావు లేని ఎన్నికలే లక్ష్యం

రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోలింగ్ జరగకుండా ఉండేలా పని చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు సీనియర్ అధికారి శేఖర్ విద్యార్థి హాజరయ్యారు.
Similar News
News April 3, 2026
SKLM: వీళ్లకు ఏమైంది.. 3నెలల్లో ముగ్గురు మృతి

విద్యాలయాల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు క్షణికావేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరీ 15న టెక్కలి(M) పాలసింగికి చెందిన అరుణ అనే బీటెక్ విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. టెక్కలిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని కే.ప్రవల్లిక మార్చి 4న రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా పాతపట్నంలో 7వ తరగతి బాలిక పూజిత ప్రమాదవశాత్తూ మృతిచెందింది.
News April 3, 2026
SKLM: వీళ్లకు ఏమైంది.. 3నెలల్లో ముగ్గురు మృతి

విద్యాలయాల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు క్షణికావేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరీ 15న టెక్కలి(M) పాలసింగికి చెందిన అరుణ అనే బీటెక్ విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. టెక్కలిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని కే.ప్రవల్లిక మార్చి 4న రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా పాతపట్నంలో 7వ తరగతి బాలిక పూజిత ప్రమాదవశాత్తూ మృతిచెందింది.
News April 3, 2026
SKLM: వీళ్లకు ఏమైంది.. 3నెలల్లో ముగ్గురు మృతి

విద్యాలయాల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు క్షణికావేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరీ 15న టెక్కలి(M) పాలసింగికి చెందిన అరుణ అనే బీటెక్ విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. టెక్కలిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని కే.ప్రవల్లిక మార్చి 4న రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా పాతపట్నంలో 7వ తరగతి బాలిక పూజిత ప్రమాదవశాత్తూ మృతిచెందింది.


