News May 4, 2024

వడదెబ్బతో వెల్గటూర్ ఎంఈఓ మృతి

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల విద్యాధికారి బత్తుల భూమన్న మృతి చెందారు. వడదెబ్బతో శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈఓ మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Similar News

News April 1, 2026

KNR: వివాదాల సుడిగుండంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

image

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల వేళ ‘ఓట్లు వేయకుంటే ఆత్మహత్యే’నంటూ కుటుంబంతో వీడియో విడుదల చేయడం నుంచి.. వీణవంక జాతరలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యల వరకు ఆయన ప్రస్థానం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసులో సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కడియం శ్రీహరిపై చేసిన అసభ్య సైగలు తీవ్ర దుమారం రేపగా, స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు.

News April 1, 2026

KNR: వివాదాల సుడిగుండంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

image

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల వేళ ‘ఓట్లు వేయకుంటే ఆత్మహత్యే’నంటూ కుటుంబంతో వీడియో విడుదల చేయడం నుంచి.. వీణవంక జాతరలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యల వరకు ఆయన ప్రస్థానం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసులో సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కడియం శ్రీహరిపై చేసిన అసభ్య సైగలు తీవ్ర దుమారం రేపగా, స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు.

News April 1, 2026

KNR: వివాదాల సుడిగుండంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

image

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల వేళ ‘ఓట్లు వేయకుంటే ఆత్మహత్యే’నంటూ కుటుంబంతో వీడియో విడుదల చేయడం నుంచి.. వీణవంక జాతరలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యల వరకు ఆయన ప్రస్థానం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసులో సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కడియం శ్రీహరిపై చేసిన అసభ్య సైగలు తీవ్ర దుమారం రేపగా, స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు.