News May 4, 2024
మన మేనిఫెస్టో చూశాక జగన్ భయపడ్డాడు: CBN

జగన్ ప్రజలకు రూ.10 ఇచ్చి, రూ.100 లాక్కున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘జగన్ దోపిడీదారుడు, దోపిడీకి సామ్రాట్టు. ప్రజల భూములపై కన్ను పడింది. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు? మన మేనిఫెస్టో చూశాక జగన్ భయపడ్డాడు. ఓటమి ఖాయమని ఆయనకు అర్థమైంది. కూటమి వచ్చాక రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తాం. ఆదాయం పెంచి పేదలకు పంచుతాం’ అని హామీ ఇచ్చారు.
Similar News
News January 5, 2026
173 నాన్ టీచింగ్ పోస్టులు.. అప్లై చేశారా?

NCERTలో 173 గ్రూప్ A, B, C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Li.Sc, B.Li.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 5, 2026
MECON లిమిటెడ్లో 44 పోస్టులు

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News January 5, 2026
స్కూళ్లలో ఆధార్ క్యాంపులు.. ఉచితంగా అప్డేట్

AP: రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామ, వార్డు సచివాలయ విభాగం స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. 5-15 ఏళ్ల విద్యార్థులకు బయోమెట్రిక్స్ ఉచితంగా అప్డేట్ చేస్తారు. కొత్త కార్డులు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గత సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఇంకా 16.51L మంది స్టూడెంట్స్ ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు.


