News May 4, 2024

తూ.గో: మరో 8 రోజులే.. ఇక వారి ఓట్లే టార్గెట్!

image

పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతి ఓటు కీలకమేనంటూ వలస ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తూ వారితో టచ్‌లోకి వెళ్తున్నారట. పోలింగ్ రోజు ఓటేసేలా రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.

Similar News

News March 27, 2026

మంత్రి దుర్గేష్‌ను కలిసిన ఆర్డీవో

image

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.

News March 27, 2026

మంత్రి దుర్గేష్‌ను కలిసిన ఆర్డీవో

image

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.

News March 27, 2026

మంత్రి దుర్గేష్‌ను కలిసిన ఆర్డీవో

image

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.