News March 14, 2026

నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

image

తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 9.30AM-12.30PM వరకు 3 గంటల పాటు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, ఎగ్జామ్ ప్రారంభమైన 5 ని. తర్వాత కూడా అంటే 9.35AM వరకు లోపలికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచులు, కాలిక్యులేటర్లకు పర్మిషన్ లేదు.
All The Best

Similar News

News April 17, 2026

IPL టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్.. ఒక్కోటి రూ.19వేలు

image

IPL టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ 181 టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో ఒక్కోటి ₹15K-19Kకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ టికెట్లు ఈ నెల 15న జరిగిన RCBvsLSG మ్యాచుకు సంబంధించినవి. KSCA మెంబర్ గణేశ్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు అతను వెల్లడించాడు. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు.

News April 17, 2026

IPL టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్.. ఒక్కోటి రూ.19వేలు

image

IPL టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ 181 టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో ఒక్కోటి ₹15K-19Kకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ టికెట్లు ఈ నెల 15న జరిగిన RCBvsLSG మ్యాచుకు సంబంధించినవి. KSCA మెంబర్ గణేశ్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు అతను వెల్లడించాడు. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు.

News April 17, 2026

IPL టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్.. ఒక్కోటి రూ.19వేలు

image

IPL టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ 181 టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో ఒక్కోటి ₹15K-19Kకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ టికెట్లు ఈ నెల 15న జరిగిన RCBvsLSG మ్యాచుకు సంబంధించినవి. KSCA మెంబర్ గణేశ్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు అతను వెల్లడించాడు. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు.