News March 25, 2026
ఒంటిమిట్ట: ధ్వజారోహణం కోసం చాప సమర్పణ

మార్చి 27న జరగనున్న ధ్వజారోహణం కోసం ఉపయోగించనున్న పవిత్ర దర్బారు చాప, తాళ్లను ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం లాంఛనప్రాయంగా సమర్పించారు. TTD అటవీ అధికారులు ఈ పవిత్ర చాపను, తాళ్లను ఒంటిమిట్ట ఆలయ అధికారులకు అందజేశారు. TTD అటవీ సిబ్బంది రూపొందించిన ఈ 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు,60 కిలోల బరువు గల దర్బారు చాప, 225 మీటర్ల తాళ్లను సాధారణంగా ప్రతి ఏటా ధ్వజారోహణం వేడుక కోసం ఉపయోగిస్తారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


