News April 4, 2026
ఖమ్మం:దివ్యాంగ విద్యార్థులకు ‘డిజిటల్’ భరోసా

వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక సాయం అందిస్తోంది. జిల్లాలో ఉన్నత విద్య చదివే వారికి 47 ల్యాప్టాప్లు, ఇంటర్ విద్యార్థులకు 25 ట్యాబ్లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు 100 మోటార్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లను కేటాయించారు. డిజిటల్ విద్యతో సామాన్య విద్యార్థులతో పోటీపడేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత తెలిపారు.
Similar News
News April 20, 2026
ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.
News April 20, 2026
ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.
News April 20, 2026
ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.


