News May 11, 2024

NRPT: కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది: మోడీ

image

కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఓపెన్ చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నారాయణపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘RR అంటే ఎవరో నేను చెప్పలేదు.. కానీ సీఎం తమ పేర్లు చెప్పుకున్నాడు. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి, భద్రతకు గ్యారెంటీ. మోదీ గ్యారెంటీ అంటే అన్ని వర్గాల అభివృద్ధికి గ్యారెంటీ. రామ మందిరం కట్టడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Similar News

News April 16, 2026

సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

image

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ <<19658838>>మృతి చెందిన<<>> కేసు మలుపు తిరిగింది. ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 16, 2026

సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

image

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన కేసు మలుపు తిరిగింది. ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 15, 2026

MBNR : దడ పుట్టిస్తున్న ఎండలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 42.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 42.2, మహమ్మదాబాద్ 42.0, దేవరకద్ర 41.9, గండీడ్ మండలం సల్కర్ పేట, అడ్డాకుల 41.8, మిడ్జిల్ మండలం దోనూరు, హన్వాడ 41.4, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 41.3, జడ్చర్ల, కౌకుంట్ల 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.