News May 14, 2024

కర్నూలు: పిడుగుపాటుతో గొర్రెల కాపారి మృతి

image

పిడుగుపాటుకు గురై గొర్రెల కాపారి మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామానికి చెందిన తెలుగు పెద్ద ఆంజనేయులు వెంకటాపురం గ్రామ శివారులో గొర్రెలు మేపుతున్నాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుడంగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

Similar News

News March 21, 2026

రంజాన్.. కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు

image

రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసేవరకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను టౌన్‌లోకి అనుమతించకుండా తిప్పమ్మకొట్టం వద్ద నుంచి నేషనల్ హైవేపైకి మళ్లిస్తారు. బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సులను బళ్లారి చౌరస్తా, బిర్లా జంక్షన్, సీ. క్యాంపు నుంచి నంద్యాల వైపు మళ్ళిస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2026

నిర్దేశించిన లక్ష్యానికి రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో జీడీడీపీపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలన్నారు.

News March 21, 2026

నిర్దేశించిన లక్ష్యానికి రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో జీడీడీపీపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలన్నారు.