News May 18, 2024
పెరగనున్న మనిషి ఆయుర్దాయం

అనేక రోగాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 2050 నాటికి మనిషి ఆయుర్దాయం పెరగనుందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. పురుషుల జీవితకాలం 5 ఏళ్లు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని పేర్కొంది. దీంతో భారత్లో పురుషుల ఆయుర్దాయం 75, మహిళలకు 80 ఏళ్లు ఉండనుందని తెలిపింది. మొత్తంగా ప్రపంచంలో అధిక, అత్యల్ప ఆదాయ ప్రాంతాల మధ్య ఆయుర్దాయ అంతరాలు తగ్గుతాయని వివరించింది.
Similar News
News January 19, 2026
డియర్ పేరెంట్స్.. పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు!

స్క్రీన్ టైమ్ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదో పనుందనో, అన్నం తినట్లేదనో, రిలాక్స్ అవుదామనో పిల్లలకు ఫోన్, TVలు అలవాటు చేస్తున్నారు. అయితే అలా చేస్తే వారి మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, ఫిజికల్ యాక్టివిటీస్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వంటివి లోపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫోకస్ చేయడం, భాష నేర్చుకోవడం కూడా ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
News January 19, 2026
సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని<
News January 19, 2026
వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.


