News May 18, 2024
హార్దిక్పై వేటు.. IPL-2025లో ఫస్ట్ మ్యాచ్కు దూరం

LSGతో జరిగిన మ్యాచ్లో MI జట్టు స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించింది. ఈ టోర్నీలో మూడోసారి స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు IPL యాజమాన్యం కెప్టెన్ హార్దిక్ పాండ్యకు రూ.30 లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు తరువాతి మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. IPL2024లో MI నిన్న చివరి మ్యాచ్ ఆడగా.. హార్దిక్ 2025 IPLలో తన మొదటి మ్యాచ్కు దూరం కానున్నారు.
Similar News
News December 30, 2025
Fb: ప్రపంచ కుబేరుడు.. అప్పుతో ఇంటి రెంట్ పే

ప్రపంచ కుబేరుడు మస్క్ ఫ్లాష్బ్యాక్కు వెళ్తే 2008లో ఫ్రెండ్స్ అప్పు ఇస్తే రూమ్ రెంట్ పే చేశారు. అప్పట్లో స్పేస్ ఎక్స్లో భారీ పెట్టుబడి, ఇటు టెస్లా కార్ల సేల్స్ లేక అప్పులే మిగిలాయి. పైగా క్వాలిటీ లేదని భారీగా కార్లు రీకాల్ చేసే పరిస్థితి. మొదటి భార్య విడాకుల సమస్యా అప్పుడే. ఆ పర్సనల్, ప్రొఫెషనల్ టఫ్ టైమ్లో మానసికంగా వీక్ అయితే..? కానీ పరిస్థితిని ఎదుర్కొన్నారు కాబట్టే నేడు బిగ్గా నిలబడ్డారు.
News December 30, 2025
MOIL లిమిటెడ్ 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 30, 2025
ICC ర్యాకింగ్స్: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన T20I ఉమెన్స్ ర్యాంకింగ్స్లో షెఫాలీ వర్మ సత్తా చాటారు. శ్రీలంకతో టీ20 సిరీస్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న ఆమె ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 736 పాయింట్లతో 6వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. షెఫాలీ సహా టాప్ 10లో టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ ఉండటం విశేషం. తొలిస్థానంలో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ(794) ఉండగా రెండో స్థానంలో స్మృతి మంధాన(767), పదో స్థానంలో జెమీమా(643) ఉన్నారు.


