News May 31, 2024
ఎండ ప్రచండం.. 54 మంది మృతి
దేశంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ సహా తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో 54 మంది మృత్యువాత పడ్డారు. <<13346989>>బిహార్లో<<>> అత్యధికంగా 34 మంది మరణించారు. మృతి చెందిన ఓ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల సెల్సీయస్గా నమోదైనట్లు వైద్యులు గుర్తించారు. సాధారణ టెంపరేచర్ కంటే ఇది 10డిగ్రీలు అధికం. ఆయా రాష్ట్రాల్లో 45-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు IMD తెలిపింది.
Similar News
News October 14, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 14, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:17 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:55 గంటలకు
ఇష: రాత్రి 7.07 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 14, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 14, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 14, సోమవారం
ఏకాదశి: ఉదయం.6.41 గంటలకు
ద్వాదశి: రాత్రి 3.41 గంటలకు
శతభిష: రాత్రి 12.42 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.24-10.52 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.16-1.03 గంటల వరకు,
మధ్యాహ్నం 2.37-3.24 గంటల వరకు