News June 3, 2024
వీరికి ఓటమే: టైమ్స్ నౌ

లోక్సభ-2024 ఎన్నికల్లో కీలక నేతలు ఓటమి పాలవుతారని టైమ్స్ నౌ-ETG ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలిపింది. కృష్ణానగర్లో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మండీలో కంగనా రనౌత్, కన్నౌజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తదితర నేతలకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది.
Similar News
News September 17, 2025
ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PM మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు. ‘సరైన సమయంలో సరైన నాయకత్వం దొరకడం మన అదృష్టం. ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’ అని CM చంద్రబాబు ట్వీట్ చేశారు. Dy.CM పవన్, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్ కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<