News June 11, 2024
అమితాబ్ తర్వాత 40 ఏళ్లకు గెలిచిన కాంగ్రెస్

UPలోని అలహాబాద్ పార్లమెంట్ స్థానంలో 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు రుచి చూసింది. 1984లో ఆ పార్టీ తరఫున బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన రిజైన్ చేయగా, ఉప ఎన్నికలో వీపీ సింగ్(జన్ మోర్చా) విన్ అయ్యారు. అప్పటి నుంచి జనతా దళ్, BJP, SP మాత్రమే అక్కడ గెలిచాయి. ఎట్టకేలకు INC అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్ BJP నేత నీరజ్ త్రిపాఠిపై 58 వేల మెజార్టీతో గెలుపు బావుటా ఎగరవేశారు.
Similar News
News January 12, 2026
టీచర్లకు ‘పరీక్ష’!

AP: టెట్లో <<18811070>>ఫెయిలైన<<>> ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలకు పాఠాలు బోధిస్తూ ప్రిపేర్ అవ్వడం కుదరలేదని వాపోతున్నారు. 150మార్కుల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60, మిగతావాటి నుంచి 90 మార్కులకు ప్రశ్నలిచ్చారు. దీంతో లాంగ్వేజ్, సోషల్ టీచర్లకు ఇది సులభమే అయినా సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందిగా మారింది. అయితే టీచర్లకు టెట్ మినహాయింపుపై కేంద్రం <<18828506>>పునరాలోచన<<>> వార్తలు ఉపశమనం కలిగిస్తున్నాయి.
News January 12, 2026
APPLY NOW: హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

వైజాగ్లోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (<
News January 12, 2026
ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలంటే?

మేష రాశి -రామేశ్వరం, వృషభ రాశి -సోమనాథ్,
మిథున రాశి -నాగేశ్వరం, కర్కాటక రాశి -ఓంకారేశ్వరం,
సింహ రాశి -వైద్యనాథ్, కన్య రాశి -శ్రీశైలం,
తులా రాశి -మహాకాళేశ్వరం, వృశ్చిక రాశి -ఘృష్ణేశ్వరం,
ధనుస్సు రాశి -కాశీ, మకర రాశి -భీమశంకర్,
కుంభ రాశి -కేదార్నాథ్, మీన రాశి -త్రయంబకేశ్వర్,
ఇలా రాశుల ప్రకారం క్షేత్రాలను సందర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగి, శివానుగ్రహంతో సకల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం.


