News June 14, 2024

YCP నాయకుడి గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ తొలగించండి: గ్రామస్థులు

image

గాండ్లపెంట మండలం కల్లుబావి తండాకు సమీపంలలో YCP నాయకుడు రామాంజులు గెస్ట్‌హౌస్‌ నిర్మించుకొని పంచాయతీ బోరు నుంచి పైపులైన్‌ వేసుకున్నాడని, దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపించారు. ఆ పైపులైన్‌ను తొలగించాలని కోరుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ బోరు నుంచి ఎంపీటీసీ నిధులతో గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ వేసుకొని తోటకు నీరు వాడుకుంటున్నట్లు తెలిపారు.

Similar News

News January 19, 2026

ఇండియా క్యాంప్‌కు ఎంపికైన గుంతకల్లు క్రీడాకారిణి మానస

image

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్‌లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News January 19, 2026

ఇండియా క్యాంప్‌కు ఎంపికైన గుంతకల్లు క్రీడాకారిణి మానస

image

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్‌లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News January 19, 2026

ఇండియా క్యాంప్‌కు ఎంపికైన గుంతకల్లు క్రీడాకారిణి మానస

image

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్‌లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.