News June 16, 2024
శ్రీకాకుళం: పూరి- ఓఖా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్లో మార్పుల

ఖాజీపేట సెక్షన్లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే నం.20819,నం.20820 పూరి- ఓఖా ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్లు జూన్ 23 నుంచి జూలై 3 మధ్య విజయవాడ- విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు
Similar News
News March 24, 2026
శ్రీకాకుళం జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి <<19460921>>శ్రీకాకుళం<<>> జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఎంపీల సంఖ్య 2కు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాగా, జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.
News March 24, 2026
శ్రీకాకుళం జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి <<19460921>>శ్రీకాకుళం<<>> జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఎంపీల సంఖ్య 2కు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాగా, జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.
News March 24, 2026
శ్రీకాకుళం జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి <<19460921>>శ్రీకాకుళం<<>> జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఎంపీల సంఖ్య 2కు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాగా, జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.


