News June 17, 2024
అనంత: బిల్డింగ్ నుంచి దూకి యువకుడి సూసైడ్

బిల్డింగ్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ జరిగింది. పోలీసులు వివరాలు.. అనంతపురం జిల్లా వాసి సాయి(29) సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు HYD వచ్చాడు. పరీక్ష రాసి ఆదివారం ఫ్రెండ్స్తో కలిసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఓయో హోటల్కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇవాళ హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
ATP: పండగల ఎఫెక్ట్.. పెరిగిన చికెన్ ధరలు

ఉగాది, రంజాన్ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాలలో కేజీ చికెన్ గత వారం రూ.260కు విక్రయించారు. నేడు రూ.20లు పెరగగా రూ.280కు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రేపు రంజాన్ సందర్భంగా రూ.300లకు చేరే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెప్పారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 19, 2026
అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాల్లో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
News March 19, 2026
అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాలలో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.


