News June 17, 2024
తిరుమలలో ఈవో తనిఖీలు

AP: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఈవో J శ్యామలారావు తిరుమలలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆలయం, రిసెప్షన్, అన్నప్రసాదం, ఇంజినీరింగ్ విభాగాలను తనిఖీ చేసి సమీక్షించారు. సమాజంతో తిరుమలకు భావోద్వేగ సంబంధం ఉందని ఈవో పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, సరైన సౌకర్యాలు అందించడం మన ప్రాథమిక కర్తవ్యాలు అని సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
Similar News
News March 25, 2026
TODAY HEADLINES

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్పై చర్చ
☛ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!
News March 25, 2026
TODAY HEADLINES

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్పై చర్చ
☛ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!
News March 25, 2026
TODAY HEADLINES

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్పై చర్చ
☛ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!


