News June 18, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో కాకినాడకు 14వ స్థానం

image

ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో కాకినాడ జిల్లా 14వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6027 మంది పరీక్ష రాయగా.. 3410 మంది(57 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 384 మంది పరీక్ష రాయగా.. 218 మంది (57శాతం) పాస్ అయ్యారు.

Similar News

News March 19, 2026

కలెక్టరేట్‌లో ఉగాది సంబరాలు

image

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి MLC సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

News March 19, 2026

అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

image

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 19, 2026

అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

image

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.