News June 20, 2024
కర్నూలు: పార్ట్ టైం టీచర్ల భర్తీకి నేడు డెమో

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పార్ట్ టైం టీచర్ల భర్తీకి గురువారం డెమో నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే అర్హులైన (టెట్, బీఎడ్, పీజీ/ సంబంధిత మెథడాలజీ ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.
Similar News
News April 6, 2026
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి: మంత్రి టీజీ భరత్

మున్సిపల్ కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి టీజీ భరత్ గుప్తా సూచించారు. ఆదివారం కర్నూలులో కమిషనర్ పి.విశ్వనాథ్తో కలిసి ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, బిల్లులను పారదర్శకంగా కాంట్రాక్టర్ల ఆమోదంతోనే మంజూరు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News April 6, 2026
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి: మంత్రి టీజీ భరత్

మున్సిపల్ కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి టీజీ భరత్ గుప్తా సూచించారు. ఆదివారం కర్నూలులో కమిషనర్ పి.విశ్వనాథ్తో కలిసి ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, బిల్లులను పారదర్శకంగా కాంట్రాక్టర్ల ఆమోదంతోనే మంజూరు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News April 6, 2026
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి: మంత్రి టీజీ భరత్

మున్సిపల్ కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి టీజీ భరత్ గుప్తా సూచించారు. ఆదివారం కర్నూలులో కమిషనర్ పి.విశ్వనాథ్తో కలిసి ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, బిల్లులను పారదర్శకంగా కాంట్రాక్టర్ల ఆమోదంతోనే మంజూరు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.


