News June 24, 2024

బాపట్ల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

image

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను నిలిపివేయాలని బాపట్ల పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.

Similar News

News January 8, 2026

తెనాలి: విద్యార్ధి ఆత్మహత్యకు కారణలివేనా?

image

వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెనాలి(M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకుని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.

News January 8, 2026

గుంటూరులో నేడు సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు జనవరి 8న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అమరావతిలోని సెక్రటేరియట్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు రాగా, నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజ్ సమీపంలో నిర్వహించే సరస్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్‌లో ‘ఆవకాయ-అమరావతి’ కార్యక్రమానికి హాజరై రాత్రి తిరిగి నివాసానికి చేరుకుంటారు.

News January 8, 2026

గుంటూరులో నేడు సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు జనవరి 8న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అమరావతిలోని సెక్రటేరియట్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు రాగా, నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజ్ సమీపంలో నిర్వహించే సరస్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్‌లో ‘ఆవకాయ-అమరావతి’ కార్యక్రమానికి హాజరై రాత్రి తిరిగి నివాసానికి చేరుకుంటారు.