News June 25, 2024
ఆదిలాబాద్ : మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తి

పాలిసెట్ మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 3వ రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజుల పాటు జరిగింది. కాగా మంగళవారం 47 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 47 మంది అభ్యర్థులు హాజరైనట్లు పాలిసెట్ కోఆర్డినేటర్ భరద్వాజ తెలిపారు. మూడురోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్లో మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు.
Similar News
News January 1, 2026
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
News January 1, 2026
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
News January 1, 2026
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.


