News July 7, 2024
నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Similar News
News March 22, 2026
బల్బ్లో కెమెరా.. డాక్టరే న్యూడ్ వీడియోలు తీసి

గుజరాత్లోని రాజ్కోట్లో ఒక డాక్టర్ తన కొలీగ్పై ఉన్న వన్ సైడ్ లవ్తో నీచానికి ఒడిగట్టాడు. క్లినిక్ బల్బ్ హోల్డర్లో కెమెరా పెట్టి 3,000 ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని చూపించి ₹25 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు డాక్టర్ కమల్ నందాతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు.
News March 22, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 22, 2026
ఈరోజు నమాజ్ వేళలు (22-3-2026) ఆదివారం

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:07 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


