News July 12, 2024
విరాట్కు ఆ విషయాన్ని చెప్పని బీసీసీఐ?

టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కీలక ఆటగాళ్లే. అయితే.. కోచ్గా గంభీర్ను ఎంపిక చేసిన సంగతిని బీసీసీఐ కోహ్లీకి చెప్పలేదట. టీ20 కెప్టెన్ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యకు, ఇటు రోహిత్కు మాత్రమే బీసీసీఐ విషయాన్ని చెప్పిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. విరాట్, గౌతీల మధ్య ఉన్న గత చరిత్ర, విరాట్ ఆటగాడు మాత్రమే కావడంతో చెప్పనక్కర్లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 18, 2025
HEALTH: ఇవి పాటిస్తే రోగాలు దూరం!

* ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం పుష్కలంగా నీరు తాగండి
* గుండె ఆరోగ్యం కోసం అధికంగా ఉప్పు తినకూడదు
* పొగ తాగకుండా ఉంటే మీ ఊపిరితిత్తులు సేఫ్
* రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది
* పొట్ట ఆరోగ్యం కోసం ఐస్క్రీమ్స్, చల్లని పదార్థాలు తినడం మానేయాలి
* మూత్రనాళం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు మంచివని వైద్యులు చెబుతున్నారు.