News July 17, 2024
ప్రమాద స్థాయికి డుడుమ జలాశయ నీటిమట్టం

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 2,586 అడుగులుగా నమోదయింది. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో డుడుమ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది.
Similar News
News January 7, 2026
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా నల్లనయ్య

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News January 7, 2026
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా నల్లనయ్య

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News January 7, 2026
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా నల్లనయ్య

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


