News July 19, 2024
సుద్దపూస మాటలెందుకు?.. జగన్కు మంత్రి కౌంటర్

AP: ఢిల్లీలో <<13662771>>ధర్నా<<>> చేస్తామన్న YS జగన్ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ కౌంటరిచ్చారు. ‘మీ MLC దళితుణ్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? తాడేపల్లి ప్యాలెస్కు కూతవేటు దూరంలో అమాయకురాలిపై అత్యాచారం జరిగితే స్పందించలేదు. ఐదేళ్లు AP కాలుతుంటే ఫిడేలు వాయించుకుంటూ చలికాచుకున్న మీకిప్పుడు సుద్దపూస మాటలెందుకు? రాజకీయాలు మాని వికసిత ఏపీ కోసం మాతో కలిసి రండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.


