News July 20, 2024
ధోనీతో రిజ్వాన్ను పోల్చిన పాక్ జర్నలిస్ట్.. హర్భజన్ ఫైర్!

ధోనీ, రిజ్వాన్లలో ఎవరు బెటర్ అంటూ Xలో పోస్ట్ పెట్టిన ఓ పాక్ జర్నలిస్ట్పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మండిపడ్డారు. ‘ఇది చాలా సిల్లీ క్వశ్చన్. రిజ్వాన్ కంటే ధోనీ చాలా బెటర్. రిజ్వాన్ను అడిగినా ఇదే చెబుతారు. ఇప్పటికీ వరల్డ్ క్రికెట్లో ధోనీయే నంబర్ 1. అతని కంటే బెటర్ WK ఎవరూ ఉండరు. రిజ్వాన్ కూడా మంచి ప్లేయర్. కానీ ఇలా పోల్చడం తప్పు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 12, 2026
మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.


