News August 4, 2024
భోగాపురం సమీపంలో ఏరో సెంటర్ పరిశీలన: కేఎస్.విశ్వనాథన్

VMRDA పరిధిలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా వినూత్న ప్రాజెక్టులు, ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రకృతిని పరిరక్షించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో అదనంగా 500 ఎకరాల్లో ఏరో సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
Similar News
News February 4, 2026
చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో చెరకు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిషన్ ద్వారా అదనంగా పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా చెరకు పంటను ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.
News February 4, 2026
చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో చెరకు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిషన్ ద్వారా అదనంగా పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా చెరకు పంటను ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.
News February 4, 2026
చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో చెరకు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిషన్ ద్వారా అదనంగా పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా చెరకు పంటను ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.


